రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని, నిల్వ ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలోని గోదామును ఆయన పరిశీలించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now