తెలంగాణలో వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ తొలివిడతలో రూ.2,482 కోట్లు విడుదల చేయడం ద్వారా 41.37 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
రైతు భరోసా నిధులు రూ.2,482 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్!
Share:

సారాంశం
తెలంగాణలో వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ తొలివిడతలో రూ.2,482 కోట్లు విడుదల చేయడం ద్వారా 41.37 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.










